పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని కోరుట్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో 50 ఏండ్లకు పైగా పాలించిందని, ప్రజల కోసం ఏమీ చేయలేదన్నారు. ఎన్ని తరాలు మారిన ప్రజల తలరాతలు మారలేదని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశం�
కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేయూతను అందిస్తున్నారని, బీసీ బంధు కింద లక్ష సాయం చేస్తున్నారని ఎమ్మెల్యే విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని, వాటి నష్టాన్ని వెంటనే అంచనా వే యాలని అధికారులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆదేశించారు. మెట్పల్లి మండలంలోని రంగ
చెరువులకు కాళేశ్వర జలాల పండుగ వచ్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో చుక్కనీరు లేక అడుగంటిన తటాకాలకు జలకళ వచ్చింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా 122 కిలోమీటర్ల మేర వరద కాలువ నిండుగా మారగా, తూముల ద్వ�
జగిత్యాల జిల్లా మెట్పల్లి లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు డప్పు చప్పుళ్ల మధ్య నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి సమర్పించి మొక్కులు చె ల్లించుకున్నార�
ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తున్నదని, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకేచోట నిర్మిస్తున్నదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని �
బ్రిటన్ దేశ రాజధాని లండన్ నగరంలో అక్కడి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా ని ర్వహించారు. లండన్ పర్యటనలో ఉన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, తెలంగా
గురువారం అర్ధరాత్రి గాలి దుమారం మామిడి రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ఏడు ఒకపక్క నాణ్యత బాగా లేక, మరోపక్క మంగు ఆశించడంతో 50 శాతం నష్టంలో కూరుకుపోగా, తాజాగా, వీచిన దట్టమైన గాలి భారీగా మామిడి కాయలను నే�
క్యాన్సర్కు భయపడవద్దని, ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణే తమ ధ్యేయమని స్ప�