స్వచ్ఛతే జీవితంగా బతికిన మహనీయుడు సంత్ గాడ్గే బాబా అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ దొంతుల సురేశ్కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గాడ్గే బాబా చి�
నేటితరం ఉద్యమకారులు, నాయకులకు సంత్ సేవాలాల్ మహరాజ్ ఆదర్శనీయులని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలోని సేవాలాల్ మహారాజ్ ఆలయంలో నిర్వహించిన సేవాలాల్ జయం
నేటి పోటీ ప్రపంచంలో గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్రీడాకారులను కోరారు. ఆదివారం చౌదరిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ క్రీడా పో�
గ్రామ సమస్యల పరిష్కారంలో సర్పంచ్ల పాత్ర మరువలేనిది అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సర్పంచ్ల పదవీకాలం జనవరి 31తో ముగియడంతో ఎంపీపీ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు.
అర్హులందరికీ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపచేసి కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గ్రామంలో నూ
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడ
గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండంలోని మెండోనిరాయి తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ స�
పౌష్టికాహారాన్ని తీసుకుంటేనే మహిళలు ఆరోగ్యంగా ఉంటారని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. చౌదర్గూడ మండలం గుంజల్పహాడ్ గ్రామంలో జడ్పీ నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే వీర్�
గ్రామాల దేశాభివృద్ధి సాధ్యమని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం కేశంపేట మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో క�
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో ఎంపీపీ ప్రియాంక అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ
బాలికలు అన్ని రంగాల్లో రాణించి సమాజంలో తగిన గుర్తింపు పొందాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవంలో ఆయన మా
షాద్నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. పాత జాతీయ రహదారిని ఆదివారం సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్రెడ్డితో కలిసి పరిశీలించారు.
జహంగీర్పీర్ దర్గా గంధోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఊరేగింపుగా తీసుకెళ్�
కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం కొత్తూరు మండంలోని ఎస్బీపల్లిలో రూ. 25 లక్షలతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, రూ. 25 లక్షలతో ప్రా