ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, టీచర్లతో పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. టీచర్లతో పెట్టుకుంటే పోలింగ్ రోజు పోలింగ్ బూత్ల్లో చేయాల్సింది చేస్తారని పేర్కొన్నారు.
లోన్ మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నం... మాతో కలిసి బ్యాంకుల్లో లోన్ తీసుకున్నోళ్లకు మాఫీ అయింది... మాకెందుకు కాలేదు. మేమేం పాపం జేసినం..’ అని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని మూడు సొసైటీల పరిధిల
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో కలిసి సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అ�
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన అందుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ 5వ వార్డు సోలిపూర్ గ్రామంలో దివ్యశక్తి రౌండ్టేబుల్ సం
పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, నులిపురుగుల నివారణే లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వ�
విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక విద్యార్థులకు సూ�
పాత జాతీయ రహదారితోనే షాద్నగర్ మరింత అభివృద్ధి సాధించనుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తారు రోడ్డు పనులను ఆదివారం ప్రారంభించారు.
నందిగామ మండలం చేగూరు శివారులో ఏర్పాటు చేస్తున్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. సబ్స్టేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన�
షాద్నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రహదారి విస్తరణలో భాగంగా రహదారి మధ్యలో ఉన్న మిషన్భగీరథ పైపులైన్ను సోమవ�
వేసవికాలం దృష్ట్యా రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దని, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విద్యుత్ అధికారులకు సూచి�
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలంలోని చేగూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సీపీఎల్ సీజన్-10 క్రికెట్ పోటీలను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డితో కలిసి �
వికారాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.24.35 కోట్లతో పనులను చేపట్టి త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.