గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప�
ఏసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. మాడ్గుల మండలంలోని అన్ని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.