మంత్రి పదవి ఆశించానని, కొన్ని సమీకరణాల వల్లే అది నెరవేరలేదని ఎమ్మెల్యే పీ సుదర్శన్రెడ్డి తెలిపారు. సచివాలయంలోని గ్రౌండ్ఫ్లోర్లో బుధవారం ఉదయం ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ
ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. మండలంలోని దూపల్లి సొసైటీ పరిధిలో ఉన్న కళ్యాపూర్ గ్రామ రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని స్థానిక రైస్మిల్లుకు అలాట్ చేశారు.
బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులను సహించేదిలేదని, ప్రజల సమస్యల గురించి అడిగితే.. పోలీస్ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆగ్రహ�
గూడు లేని ప్రతి నీరు పేదలకు తమ ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూం ఇళ్ల ఎంపికలో అర్హులకే ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే పొద్దు టూరి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
రెంజల్ మండలంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 75 వ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చిన్నారుల మధ్య పుట్టిన రోజు వేడుకలను పార�
ఏఐసీసీ పిలుపు, పీసీసీ ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ �
యాసంగిలో రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. పొట్టదశలో ఉన్న పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క గుంట కూడా ఎండలేదని ఇప్పుడేమో వేసిన పంటంతా నీళ్లు లేక ఎండిపోతుంటే చూడలేకపోత�
నిజాం షుగర్స్ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిచేందుకు మెలిక పెట్టింది. కనీసం పది వేలకు పైగా ఎకరాల్లో చెరుకు పండిస్తేనే ఫ్యాక్టరీని తెరిచి నడపడం సాధ్యమవుతుందని స్పష�
నిజాం షుగర్స్ను తెరిపిస్తామన్న ప్రభుత్వం.. ఆ బాధ్యతను రైతులపైకి నెట్టేసింది. 10 వేల ఎకరాల్లో చెరుకు సాగు చేస్తేనే ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యమని తేల్చి చెప్పింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోని ఓ ఫంక్షన�
కాంగ్రెస్ను ఇక ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కడం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బ�
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హ�
జై గణేశా... జైజై గణేశా నామస్మరణతో జిల్లా మార్మోగింది. నవరాత్రుల సందర్భంగా మండపాల్లో కోలువైన గణనాథుడి విగ్రహాలను వైభవంగా నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు లంబోదరుడిని క�
ఎస్సారెస్పీలో తగినంత నీటి లభ్యత లేకపోవడంతో అలీసాగర్ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని కోస్లీ గోదావరి నది మొదటి పంప్ హౌస్ వద్ద కలెక్టర్�
బోధన్ పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాండ్ల రవీందర్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని తన నివాసంలో వ