తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కొట్టేటి బాలకృష్ణ.
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం కోసం రూ.43 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో ఆర్అండ్బీ శాఖ �
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ను కలిశారు. మంత్రి అజయ్తో కలిసి వెళ్లిన ఆయన.. తొలుత ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు.
విభజన సమయంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు గానే మిగిలాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నా రు. ఖమ్మం జిల్లా కల్లూరులో సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నారు.. అవసరమైన మేరకు అత్యాధునిక సాంకేతిక యంత్రాలను సమకూరుస్తున్నా�
రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు సూచించారు. పుష్కలమైన నీటి వనరులు, ఉచిత్ విద్యుత్ వల్ల ఖమ్మం జిల్లాలో అంచనాలకు మించి వర�
ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాదుకుంటారో.. వదులుకుంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పనిచ�
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ‘రైతుబంధు’తో కర్షకుల పెట్టుబడి కష్టాలు తీర్చింది. రాయితీపై వ్యవసాయ పనిముట్లు, పరికరాలు అందజేస్తున్నది. బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నది. ఎరు�
దిశా నిర్దేశం లేని వ్యక్తులతో తిరుగుతున్న కొందరు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు రావాలని సవాల్ విసిరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. మండల�
గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసినందున యువతీయువకులు ఈ గ్రంథాలయాలను సద్వినియ
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేకమంది రైతులు ఆయిల్పాం పంట సాగుపై దృష్టి సారించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తుండడంతో భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంట సాగవుతు
తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం, తాను జన్మించిన గడ్డ రుణం తీర్చుకుంటానని హెటిరో డ్రగ్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. బండి సోమకాంతమ్మ జూనియర్ కళాశాల భవనానిక