వీణవంక : ఈటల రాజేందర్ గత్యంతరం లేక బీజేపీ నుంచి పోటీచేస్తున్నాడని, ఇదంతా పోలింగ్ వరకేనని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ప్రచారంలో భాగంగ�
వీణవంక : అణగారిన వర్గాల ఆర్థికాభివద్ది కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చి అకౌంట్లల్ల రూ.10 లక్షలు వేస్తే చేతికి అందే సమయానికి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ప్రేమేందర్రెడ్డి దళిత బంధు పథకాన్న�
వీణవంక రూరల్ : పేద ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని, కోట్లాది రూపా యలతో పేదవారి కోసం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల�
హుజూరాబాద్ : హూజూరాబాద్లో కారుజోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు �
వీణవంక: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ఏ ఊరెళ్లినా మంగళహారతులిచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారు. సబ
పెనుబల్లి: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం వీణవంకలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారంలో వీఎం.బంజ�
పెనుబల్లి : సాంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం మారిందని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బతుకమ్మ పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించే బతుకమ్మ చీరెలను ఎమ్మెల�
పెనుబల్లి: పేదప్రజల శ్రేయస్సు కొరేది, అన్ని విధాలా అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పెనుబల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శ
పెనుబల్లి : దేవాలయాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50లక్షలతో నీలాద్రీశ్వర ఆలయ ప్రాకార మండపం పనులకు శంఖు�
సత్తుపల్లి :యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ నిరుపేదకు రూ.2.50లక్షలతో డబుల్బెడ్రూం ఇంటిని నిర్మించి అందించారు. మండల పరిధిలోని తుంబూరు గ్రామంలో షేక్ మైబూది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న �
వేంసూరు: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం మండలంలో పర్యటించారు. మర్లపాడు మాజీ సర్పంచ్ భీమిరెడ్డి పావని భర్త శ్రీనివాసరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురి కాగా పరామర్శించి, ఆరోగ్య విషయాలను అడి
రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో 200 కార్లతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భారీ ర్యా�
యువతకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సూచనపెనుబల్లి, జూలై 18: యువత దళారులను నమ్మి మోసపోవద్దని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో నాగేశ్వరరావు అనే యు
తెలుగుదేశం శాసనసభాపక్షం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం స్పీకర్కు లేఖ ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. బులెటిన్ విడుదల సీఎంను కలిసి గులాబీ కండువాలు కప్పుకున్న సండ్ర, మెచ్చా ప్రజాభీష్టం మేరకే గులాబీ గూటికి చేరామ