: ప్రజా సేవకుడిని గుర్తించి వచ్చే ఎన్నికలో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని రాయినిగూడెం, కీతవారిగూడెం, తాళ్లమొల్కాపురం, రేగులగడ్డ తండా, కొత్తగూడెం, లచ్య
‘హుజూర్నగర్ నియోజకవర్గం గతంలో ఎట్లుండే, నేడు ఎట్ల మారింది. సైదిరెడ్డి నాయకత్వంలో చాలా పనులు చేశాం. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్డీఓ కార్యాలయాన్ని నేనే ప్రారంభించా. నేరేడుచర్లను మున్సిపాలిటీ చేస�
కృష్ణానది చెంతనే ఉన్నా దశాబ్దాల తరబడి పాలకవీడు ప్రాంత ప్రజలు తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. పేరుకు జాన్పహాడ్ మేజర్ అయినా గత ప్రభుత్వాల హయాంలో ఎప్పడూ సాగునీరు అందక పంటలు ఎండే పరిస్థితి ఉండేది
హుజూర్నగర్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని, మెజార్టీనే లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ని�
హుజూర్నగర్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో మంగళవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ హోరెత్తింది. సభా ప్రాంగణంతోపాటు ఎటు చూసినా కనుచూపు మేరలో జన ప్రభంజనం కనిపించింది.
గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మంగళవారం సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోని ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ముందుగా హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ సభలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మూడు నియోజకవర్గా�
సమైక్య పాలనలో కుంటుపడిన హుజూర్నగర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
కృషితో నాలుగేండ్లలో ర
నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని కృష్ణపట్టెలో పర్యటించేందుకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి
కేసీఆర్ మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దత�
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మఠంపల్లిలో గల లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల, రూరల్ గ్రా�
బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెంది ప్రజలంతా ఆనందంగా ఉన్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన సలికంటి శ్రీను, సైదిరెడ్డి, సిద్ధ రామయ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న కారు పార్టీకి జై కొడుతూ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువ�
కృష్ణా నదిని ఆనుకుని ఉండి పారిశ్రామికాభివృద్ధికి పేరుగాంచిన నియోజకవర్గం హుజూర్నగర్. పెద్ద పెద్ద సిమెంట్ పరిశ్రమలు కొలువుదీరిన ఈ ప్రాంతంలో స్థానిక యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నా, ఉమ్మడి రాష్ట్�
కాంగ్రెస్, బీజేపీతోపాటు ఎవరెన్ని అబద్ధాలతో ప్రచారం చేసినా రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సర్కారే వస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర వి�
హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యాలయాలు, రైతు వేదికలు, బస్తీ, పల�