సీఎం కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ జనిగ సైదులు ఆధ్వర్యంలో 200కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శు
బైక్ను లారీ ఢీ కొనడంతో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ సంఘటన నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది.
హుజూర్నగర్ నియోజకవర్గంలోని సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని కాల్వలపై నూతన వంతెనల నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది.
మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో భారీగా చేరిక మునుగోడులో మరింత బలంగా టీఆర్ఎస్ మర్రిగూడ, ఆగస్టు 17: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో �