చెంతన కృష్ణానది పారుతుంటే చూసి మురవడమే తప్ప నీటి చుక్క వచ్చేది కాదు. ఎత్తయిన ప్రాంతం కావడంతో సాగు, తాగునీటికి పాలకవీడు మండల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్ట పంటలే ఆధారంగా సాగు చేసేవారు. నీటి కో
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గిలిచిన అనంతరం హజుర్నగర్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ పాల్గొని పలు హామీలు ఇచ్చారు. జాన్పహాడ్ మేజర్ ప్రాంత భ
మండలంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన మట్టపల్లి లక్ష్మీనర్సింహ స్వామి తిరు కల్యాణోత్సవాన్ని అర్చకులు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు, పట్ట�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంతో పాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో శుక్రవారం స్వాతి నక్షత్ర పూజలు నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం ఘనంగా నిర్వహి�
నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం పులిచింతల ముంపు బాధితుల కల నెరవేరింది. ముంపు బాధితుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కలెక్టర్, పులిచింతల అధికారులతో సమీక్షా సమావేశం ని�
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల అభివృద్ధితోపాటు గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తొమ్మిదేండ్లలో జరిగిన ప్రగతి కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ర
సమైక్య పాలనలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినా తెలంగాణను అభివృద్ధి చేయలేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. నాడు అభివృద్ధికి ఆమడదూర�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనే ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణ యుగమని, మేలు చేసిన సీఎం కేసీఆర్ను గిరిజన జాతి మరువవద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు.
హుజూర్నగర్లో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మితమైన బంజారా భవన్ బుధవారం ప్రారంభం కానున్నది. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖ మంత్రి గు�
కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీనియర్, యువ నాయకులు పట్టణంలోని క్యాంపు క
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.