గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
అబద్ధాల కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నవాబుపేటలోని లింగంపల్లి లక్ష్మారెడ్డి ఫంక్షన్హా�
పదేండ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలో పడొద్దని.. ఎన్నికల్లో ప్రజలను ఆరు గ్యారెంటీలంటూ మభ్యపెట్టి.. ఉత్తమాటలు, ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్ను మరోసారి నమ్మి మోసపోకూడదని.. మాజీ మంత్రి, మహేశ్�
తప్పుడు వాగ్ధానాలు చేసి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, మంత్రులకు పాలన ఎలా చేయాలో తెలియదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ‘మహిళలని చూడకుండా ఇష్టం వచ్చిన్నట్లు మాట్ల
బీఆర్ఎస్ను మోసం చేసిన రంజిత్రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మ హేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రజల కు పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్�
రంజిత్రెడ్డి.. నమ్మకద్రోహి అని.. బీఆర్ఎస్ పార్టీని నమ్మించి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కచ�
ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న రంజిత్రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని ప్ర�
కేసీఆర్ గుర్తులను ఎవరూ చెరిపి వేయలేరని, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం డివ�
నేడు చేవెళ్లలో జరిగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాలలోని సభా ప్�
చేవెళ్లలో నేడు జరుగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాలలోని �
రాష్ట్రంలో రైతులకు వచ్చిన కరువు కాలం తెచ్చింది కాదని..కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్త�
యాసంగి పంటలను ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. ఈ నెల 13న చేవెళ్లలో కేసీఆర్ పాల్గొనే బీఆర్ఎస్ బహిరంగసభ కోసం మంగళవా�
తెలంగాణ అంటేనే కేసీఆర్.. ప్రజలు బాగుండాలని నిరంతరం ఆలోచించే ఏకైక వ్యక్తి ఆయన అని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ నిశానా చెరిపేస్తానని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, అది �