బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ 24వ డివిజన్లో ఉన్న గ్రీన్ జోన్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన పెట్టి.. తీర్మానం చేయకుండా రూ. 12 లక్షల నిధులతో షో లైట్లు ఎలా ఏర్పాటు చేస్తారని బడంగ్పేట మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుల సంఘాల అభివృద్ధికి పెద్ద పీట వేశారని మహేశ్వరం నియోజక వర్గం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరి�
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారని కవి గాయకుడు , ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలలో రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా రైతులను నిండా ముంచుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశ
ప్రభుత్వంలో ఉంటేనే పని చేయాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షంలో ఉన్నా.. కొట్లాడి సాధించే శక్తి ప్రజలు తనకు ఇచ్చారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞా�
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
అబద్ధాల కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నవాబుపేటలోని లింగంపల్లి లక్ష్మారెడ్డి ఫంక్షన్హా�