కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే కర్ణాటకలో ప్రజలను నట్టేట ముంచారని, తెలంగాణ ప్రజలను కూడా నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంల�
పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జనం పెద్ద ఎత్తున తరలిరా వడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ వచ్చింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 18, 19 వార్డుల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి గడ
బీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధ్ది సాధ్యమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 12, 13 వార్డుల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గడపగడపకు వెళ్లి
సీఎం కేసీఆర్ నేతృ త్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నదని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 1వ వార్డులో ఆమె ఇంటింటి ప్రచారం న�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. శనివారం ఆమె పట్టణంలోని 6వ వార్డులోని బీసీ కాలనీ, బాపూన�
బీఆర్ఎస్ బీఫాం అందుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. అభ్యర్థుల సభలు, సమావేశాలకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు.
త్రేతాయుగంలో శ్రీరాముడు నాడయాడిన స్థలంగా ఆపర భద్రాద్రిగా ఖ్యాతిపొందిన శ్రీరామకొండకు మహర్దశ వచ్చింది. సమైఖ్య పాలనలో అభివృద్ధికి నోచుకోని శ్రీరామకొండకు తెలంగాణ ప్రభుత్వంలో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రా�
కాంగ్రెస్ హయాంలో లాఠీ దెబ్బలు తింటేనే యూరియా బస్తాలు దొరికేవని పేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి విమర్శించారు. దేశంలో రైతును రాజును చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దకిందన్నారు.
మహారాష్ట్రలోని ముంబయి, పుణె పట్టణాల్లో ఇటీవల నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. పేట మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న మిషన్ కాకతీయ పథకం ద్వారా మండుటెండల్లోనూ చెరు వులు జలకళను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పట�
నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమిని పంచభూతాలుగా భావిస్తూవస్తున్నామని, ఆధునిక ప్రపంచంలో కరెంట్ కూడా ఆరో భూతంగా భావించాల్సి వస్తుందని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి పేర్కొన్నారు.