ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి తండా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటి అభివృద్ధి కోసం నిధు లు కేటాయిస్తున్నారు. దీంతో ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు. అందులో �
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కోయిలకొండ, మోదీపూర్, జమాల్పూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించ
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ వారి సంక్షేమానికి పథకా లు అమలు చేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేం ద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మ హ
పట్టణంలో ఈనెల చివరి వారంలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా చేపట్టబోయే పనులకు సంబంధించిన ప్రారంభోత్సవ పనులను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, క�
దేశంలో కార్పొరేట్ సంస్థలకు గులాంగిరి చేస్తున్న బీజేపీ సర్కార్ను గద్దెదించడం కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందని, నాడు ఆంధ్రపాలకుల నుంచి విముక్తి కోసం టీఆర్ఎస్ ఆవిర్బవిస్తే, నేడు దేశాన్ని పాలిస్తున్న
మండలంలోని చిన్నజట్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ప్రారంభించారు.
ధన్వాడ మండలంలో గోటూర్ గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కృషితో రూ.20 లక్షలు మంజూరు కావడంతో ఆదివారం సర్పంచ్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు