మరికల్, డిసెంబర్ 25 : ధన్వాడ మండలంలో గోటూర్ గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కృషితో రూ.20 లక్షలు మంజూరు కావడంతో ఆదివారం సర్పంచ్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
కార్యక్రమం లో ఉపసర్పంచ్ వెంకట్రెడ్డి, ఎంపీటీసీ కొండమ్మ బాలరాజు, నాయకు లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.