సీమాంధ్ర పాలనలో నాటి పాలకుల అసమర్థతతో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు బీజం పడింది. అరకొర జీతాలతో వెట్టిచాకిరి విధానంగా కాం ట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను మార్చి సమైక్య పాలకులు చేసిన పాపాలు అనేకం. వారికి చాలీచా�
ధన్వాడ మండలంలో గోటూర్ గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కృషితో రూ.20 లక్షలు మంజూరు కావడంతో ఆదివారం సర్పంచ్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు
ల్బీనగర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ రిజిస్ట్రేషన్ల సమస్యలకు మోక్షం లభించనున్నది. భూ రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ, అసైన్డ్ భూముల పరిష్కారం కోసం బుధవారం సాయంత్రం సరూర్నగర్ ఇండోర్ స�
స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ఆవిర్భవించనున్నది. సమైక్య రాష్ట్రంలో ఉప ప్రాంతీయ పార్టీగా పుట్టి, రాష్ర్టాన్ని సాధ�
‘మోదీ నువ్వు తెలంగాణకు రావొద్దు. మంచి పనులు చేస్తున్న కేసీఆర్ను తిట్టి మా గడ్డమీదికి ఎట్ల వస్తవ్. చాలు మోదీ, చంపకు మోదీ. మోదీ డౌన్డౌన్.. కేసీఆర్ జిందాబాద్' అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం �