తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం కింద బీజేపీ నేత కూతురికి రూ.1,00,016 మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా వారి ఇంటికెళ్ల�
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు హోరాహోరీగా ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు బుధవారం సాయంత్రం ముగి�
దేశ రాజకీయాలను మలుపు తిప్పే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. దళిత బంధు పథకంతో దేశంలో దళిత జనోద్ధరణకు సీఎం కేసీఆర్ కొత్తదారి చూపారని అన్నారు.
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మానకొండూర్లోని సుప్రీమ్ ఫంక్షన్ హా
ఎప్పుడూ అభివృద్ధిపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులు ఒకసారి వెళ్లి పచ్చదనంతో కళకళలాడుతున్న పల్లెలను కండ్లు తెరిచి చూడాలి. నేను ఎంత అభివృద్ధి చేశానో తిమ్మాపూర్ మండలానికి వచ్చిన మూడు జాతీయ అవార్డులే చెప్త�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై గ్రామాల్లో చర్చ జరగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం పణంగ�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, కేసీఆర్ పాలనలో సబ్బండవర్గాల్లో సంతోషం నెలకొన్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర�
ప్రతిపక్ష నా యకులు నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాల తో ఆటలాడుకోవద్దని రాష్ట్ర సాంస్కృతిక సార థి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బా లకిషన్ హెచ్చరంచారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు పేదల కడుపు కొడుతూ ఉన్నోళ్ల కడుపు నింపుతున్నదని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ �
ప్రపంచస్థాయి ప్రమాణాలతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపడుతున్నామని, ఈ పనులు పూర్తయితే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కరీంనగర్ మారుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఇన్నాళ్లు గుంతలమయమైన మన్నెంపల్లి- ఇందిరానగర్ రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. ఎమ్మెల్యే రసమయి కృషితో మూడు కిలోమీటర్ల రోడ్డుకు ప్రభుత్వం రూ.45 లక్షలు మంజూరు చేసింది. రెండురోజుల క్రితం ప్రారంభమైన పనులు చకచకా
పేదలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. నగరంలోని 8వ డివిజన్ (అల్గునూర్)లో శుక్రవారం తెల్లవారుజామున ఆయన పర్యటించారు.