నాటిపాలనలో అధ్వానంగా మారిన కల్వల ప్రాజెక్టుకు పునర్జీవం పోసుకోబోతున్నది. స్వరాష్ట్రంలో పునర్నిర్మాణానికి అడుగుపడింది. ఇచ్చిన మాటమేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ �
పోరాటాలతో సిద్ధించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. ప్రధాని మోదీ ఇందుకు భిన్నంగా ప్రచార అర్భాటం చేస్తూ తప్పుదో
ఒక కళాకారుడిగా ఈ జిల్లాకు వచ్చిన తనను ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమాభిమానాన్ని చూపించి అక్కున చేర్చుకున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల(వీఆర్ఏ) దశాబ్దాల కల నెరవేరింది. ఎన్నో ఏండ్ల వెట్టిచాకిరీ నుంచి విముక్తి లభించింది. ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ పేస్కేల్తోపాటు ఉద్యోగ భద్రత కల్పించడంతో కొత్త జీవితం మొద�
దేశరాజకీయాల్లో వొడితల రాజేశ్వరావు అపర చాణక్యుడిగా పేరుగాంచారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. హుజూరాబాద్ పట్టణం సైదాపూర్కు వెళ్లేదారి సింగాపూర్లో (వొడితెల స్వగ్రామ
‘తెలంగాణ ఇస్తే వీళ్లతో పాలన చేతగాదని.. కరెంట్లేక చీకట్లో మగ్గాల్సి వస్తుందని నాటి ఆంధ్రాపాలకులు వెక్కిరించారు..కానీ సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రం నుంచి కరెంట్ తెచ్చి వీళ్ల నోర్లు మూయించారు’ అని రాష్ట్ర
‘కాంగ్రెస్ అంటే స్కాంలు, గ్రూపులకు కేరాఫ్.. అలాంటి పార్టీ నా యకులు బీఆర్ఎస్ సర్కారు స్కీములపై విమర్శ లు చేయడం విడ్డూరం’ అంటూ బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు �
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా గురువారం మానకొండూర్ పెద్దచెరువు వద్ద నిర్వహి�
పచ్చకామెర్ల తోబాధపడుతూ అస్వస్తతకు గురైన తెలంగాణ కవి, గాయకుడు గిద్దె రామనర్సయ్యకు మంత్రి హరీశ్రావు ఆపన్న హస్తం అందించారు. పది రోజులుగా ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్
సాగునీటి విజయోత్సవ వేడుక అంబరాన్నంటింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా పండుగలా సాగింది. నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించగా, రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఫోన్లో పరామర్శించారు. హరికృష్ణ తండ్రి సుదర్శన్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కవిత హరికృష్ణకు ఫోన�
రాష్ట్రంలోని సబ్బండవర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం తొలిపొద్దులో భాగంగా ఇల్లంతకుంట మండలం రేపాక, సోమ�