Indiramma Houses |ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని.. అందులో భాగంగానే రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డ�
నాగర్ కర్నూల్ రూరల్, జూన్ 23: నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి (Rajesh Reddy) జన్మదినం కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, పార్టీ అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
Nagarkurnool | ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో, ఇంటి నిర్మాణం సందర్భంగా ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురావాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు.
Lattupally | బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని ఆ గ్రామస్తులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
MLA Rajesh Reddy | బిజినపల్లి మండల కేంద్రం రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రైతులకు స్ప్రింక్లర్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
MLA Rajesh Reddy | రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. ఖానాపూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
MLA Rajesh Reddy | ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగుల కొరత రాకుండా చూడాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి సూచించారు.
Sitarama Kalyanam | శ్రీరామనవమి ఉత్సవాలు నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం కన్నుల పండువగా జరిగింది. జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం అంగరంగ వ�