MLA Rajesh Reddy | నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రభ దినపత్రిక స్టాప్ రిపోర్టర్గా పనిచేస్తున్న ఎస్ శ్రీనివాస్ బాబును, ఆయన కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి పరామర్శించారు.
MLA Rajesh reddy | అ నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజీనేపల్లి మండలం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతుల కోసం శాస్త్రవేత్తల సమక్షంలో కిసాన్ మేళా �
Rajesh Reddy | మా ప్రభుత్వంలో మా ఇష్టం. మాకు నచ్చిన వాళ్లు, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందజేస్తాం. అధికారులు వినకుంటే ఆ ఊరిలో ఏ ఒక్క ప్రభుత్వ పథకం అమలు కాదని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సంచ�
మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు సబ్సిడీపై వచ్చిన స్ప్రింక్లర్ల పంపిణీలో గందరగోళం నెలకొన్నది. స్థా నిక ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి సబ్సిడీపై వచ్చిన స్ప్రింక్లర్లను సోమవారం కొందరు రైతులకు అందజేసి వె�
‘ప్రభుత్వం రూ.2 లక్షలలోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. ఆ విషయం ఎవరూ చెప్పరు.. 2 లక్షలకుపైగా ఉన్న రుణమాఫీ గురించి మాత్రం అడుగుతరు’ అంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి అసహనం వ్యక్తంచే
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెంలో నిర్మించిన వెంకటాద్రి రిజర్వాయర్ మోటర్లు నీటిలో నుంచి తేలాయి. ఈనెల మొదటి వారంలో భారీ వర్షాలతో అడిక్ట్ల గుండా వరద జలా లు ప్రవేశించడంతో పంపుహౌస్ ము�
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో చోటుచే సుకున్న అక్రమాలు, అవినీతికి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డిదే బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం జనార్దన్రెడ్డి అన్�
తన గ్రామంలోని గుడి, బడిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ‘కల్కి’ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. నాగ్అశ్విన్ సొంతూరైన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్న�
Nag Ashwin | భారతదేశం పేరును కల్కి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ మన నాగర్ కర్నూల్ బిడ్డ కావడం ఎంతో గర్వకారణం అని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. నాగ్ ఆశ్వ
అతడి పేరు భాస్కర్.. ప్రపంచానికి వెలు గునిచ్చే సూర్యుడి పేరున్న ఆ వ్యక్తి కుటుంబాన్ని వరుణుడు చీకటిమయం చేశాడు. నలుగురు కుటుంబసభ్యులను కోల్పోయిన ఒంటరి వాడ య్యాడు. నాగర్కర్నూల్ మండలం వనపట్లకు చెందిన భాస
పాలెం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చే సిన మహాదానకర్ణుడు కీర్తిశేషులు సుబ్బయ్య (సుబ్రహ్యణ్య శర్మ) అని ఢిల్లీ యూజీసీ ఆర్జోషి అన్నా రు. ఆదివారం మండలంలోని పాలెం శ్రీ వేంకటేశ్�