‘నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే రాజు.. ఆ రాజుకు మంత్రుల సహాయం అవసరమైతే చేసి పెడతాం’ అని కార్మికశాఖ మంత్రి జీ వివేక్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుపై పరోక్షంగా వ్యాఖ్యానించారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలు మంత్రివర్గంలో చోటు కోసం పట్టు బిగిస్తున్నారు. హైదరాబాద్లోని హైదర్గూడలో బుధవారం ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్ర కాంగ్రె�
‘పట్టణాన్ని ఆనుకొని ఉన్న గోదావరి నుంచి ఈ 20 రోజుల్లో 800 లారీలకుపైగా ఇసుక, మట్టిని తరలించుకుపోయారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక తోడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. అసలు మంచిర్యాలలో ప్రభుత్వ యంత్రాంగం ఉ�
అధికార హస్తం పార్టీలో ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడుతున్నది. మంచిర్యాలలో జిల్లాలో గడ్డం వివేక్కు మంత్రి పదవి ఇవ్వడం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలకు ఏ మాత్రం ఇష్టం లేదన
గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంలో వైఫల్యం కొట్టొచ
మంచిర్యాల పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్రోడ్లో ఆదివారం ఆయన పర్యటించారు. రోడ్డు స్థలాలను ఆక్రమించుకొని కట్టడాల
మంచిర్యాలలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కే ప్రేంసాగర్రావు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానిక
మంచిర్యాల పట్టణ వాసులకు ప్రతి రోజూ రెండు పూటలా తాగునీరందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ ఉప్పల య్య అధ్యక
ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించి న కాంగ్రెస్ నాయకులపై అధికారులకు కేసులు నమోదు చేస్తున్నా రు. శ్రీరామనవమి రోజున ఓ గుడికి వెళ్లిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రూ.లక్ష విరాళం ఇచ్చిన ఘటనలో కే�
ఎన్నికల కోడ్ వేళ ఎవ్వరూ రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లడానికి వీళ్లేదు. సరైనా ఆధారాలు లేకుండా డబ్బులు తీసుకెళ్తే వాటిని అధికారులు సీజ్ చేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రం ఈ విషయంలో మినహాయింప�
భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించి, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, బీఆర్ఎస్, ప్రజా సంఘ�
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్లు వెంకటేశ్దోత్రే, బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావ
కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి గురువారం మంచిర్యాలలో జరిగిన ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది.
ఆదర్శప్రాయుడు ముత్తినేని అర్జున్రావు అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. మంచిర్యాల తొలి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అర్జున్రావు ఎనిమిదో వర్ధంతి సందర్భంగా మంచిర్యాల పట్ట�