మంచిర్యాలలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కే ప్రేంసాగర్రావు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానిక
మంచిర్యాల పట్టణ వాసులకు ప్రతి రోజూ రెండు పూటలా తాగునీరందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ ఉప్పల య్య అధ్యక
ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించి న కాంగ్రెస్ నాయకులపై అధికారులకు కేసులు నమోదు చేస్తున్నా రు. శ్రీరామనవమి రోజున ఓ గుడికి వెళ్లిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రూ.లక్ష విరాళం ఇచ్చిన ఘటనలో కే�
ఎన్నికల కోడ్ వేళ ఎవ్వరూ రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లడానికి వీళ్లేదు. సరైనా ఆధారాలు లేకుండా డబ్బులు తీసుకెళ్తే వాటిని అధికారులు సీజ్ చేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రం ఈ విషయంలో మినహాయింప�
భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించి, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, బీఆర్ఎస్, ప్రజా సంఘ�
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్లు వెంకటేశ్దోత్రే, బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావ
కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి గురువారం మంచిర్యాలలో జరిగిన ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది.
ఆదర్శప్రాయుడు ముత్తినేని అర్జున్రావు అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. మంచిర్యాల తొలి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అర్జున్రావు ఎనిమిదో వర్ధంతి సందర్భంగా మంచిర్యాల పట్ట�
గ్రామాల అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధులు రూ.22 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చే
మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ర�
నస్పూర్ మున్సిపాలిటీలో పాలకవర్గ ఎన్నిక శుక్రవారం జడ్పీ సీఈవో కే నరేందర్ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో మొత్తం 25 మంది కౌన్సిలర్లకుగాను 18 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏడుగురు, కా�
మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కాంగ్రెస్ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభంకాక ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్లో ప్రేమ్సాగర్తోపాటు మరికొందర�
మంచిర్యాల గోదావరి తీరం, సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేయనున్న సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ఆదేశించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన తొలి బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేలకు ఘోరమైన అవమానం జరిగింది.