గ్రామాల అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధులు రూ.22 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చే
మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ర�
నస్పూర్ మున్సిపాలిటీలో పాలకవర్గ ఎన్నిక శుక్రవారం జడ్పీ సీఈవో కే నరేందర్ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో మొత్తం 25 మంది కౌన్సిలర్లకుగాను 18 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏడుగురు, కా�
మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కాంగ్రెస్ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభంకాక ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్లో ప్రేమ్సాగర్తోపాటు మరికొందర�
మంచిర్యాల గోదావరి తీరం, సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేయనున్న సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ఆదేశించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన తొలి బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేలకు ఘోరమైన అవమానం జరిగింది.
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య, రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఇండ్లు నిర్మించుకునే పేదలకు ఉచితంగా ఇసుక రవాణా చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు పేర్కొన్నారు. సోమవారం వేంపల్లి గ్రామ శివారులోని గోదావరిలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను జిల్లా అదనపు కలెక్టర్ మో�
అధికారుల ముందుచూపులేని తనంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురించింది. మంచిర్యాల పట్టణ ప్రజలకు ప్రతిరోజూ తాగునీరందించాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు.
తమ ప్లాట్లను ఆక్రమించి వేధింపులకు గురి చేస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ, దళిత బహుజన ప్లాట్ ఓనర్స్ సొసైటీ ప్రతినిధి బృందం శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్
పేద ప్రజలకు ఆరోగ్య కార్డు పరిమితి పెంపు వరంలాంటిదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో సోమవారం ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను కలెక్టర్ బద