పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గురువారం ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల తర్వాత సైతం కొన్ని పోలింగ్ కేంద్రాలలో కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు
గెలుపుదిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనోత్సాహంతో ఉవ్వెత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో మారు పట్నం నరేందర్రెడ్డి పట్టం కట్టే విధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రతిపక్ష పార్టీ
అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం దుద్యాల మండలంలోని హకీంపేట గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా ఇ
ముదిరాజ్ బిడ్డలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మోసకారి రేవంత్ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. శనివారం కోస్గి మున్సిపల్ కేంద్రంలో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ని
కాంగ్రెస్కు ఓటేస్తే.. సంక్షేమం, అభివృద్ధి ఆగం కావడం ఖాయ మని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని పలువార్డుల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహి
కాంగ్రెస్ నేతల గూండాగిరి రోజురోజుకూ పెట్రేగిపోతున్నది. ని త్యం ఎక్కడో ఒకచోట బీఆర్ఎస్ అభ్యర్థులు, ప్రచారం చేస్తున్న గులాబీ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పోటీకూ
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం మద్దూర్, కోస్గి మండలాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని కోస్గి మండల�
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రేవంత్రెడ్డి అసలు నియోజకవర్గంపై కనీస అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఫైర్ అవుతున్నారు. 2018లో బీఆర్ఏస్ అ
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ జాతర ఇరవై రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత ప్రజలు తిప్పికొడితే అడ్రస్ లేకుండా పోతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మహేందర్రెడ్డితో కలిసి ఎమ్మ
కొడంగల్లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్ల�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చిం తకింది చక్రపాణి, మంచాల మండలం మాజీ ఎంపీపీ మంకు ఇందిరతో సహా వందలాది మం ది తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీల నాయకులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మం�
కాంగ్రెస్తో రాష్ర్టం బాగుపడదు.. రేవంత్తో ఒరిగేదేమీ లేదని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, భూగర్భజల, గనుల శాఖామాత్యులు పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్