‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమీ లేదని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించి ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్�
మల్లికుదుర్లలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గట్టు మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆహ్వానం పలికారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. తీరా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట �
MLA Palla Rajeshwar Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్లో ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను విచారణ పేరుతో వేధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జనగామ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన
భూభారతి లావాదేవీల్లో రూ.వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. అసలు రూ. వంద కోట్లా? లేక రూ. వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందా? అనేది రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాలని అన్
పద్మశాలీల సంక్షేమం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో శనివారం పట్�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని అధికార పక్షాన్ని నూతనంగా గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రశ్నించాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్�
Bachhannapeta | సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, అందులో భాగంగానే ఇచ్చిన హామీలు దశలవారీగా నెరవేరుస్తున్నానని పడమటి కేశవపూర్ సర్పంచి ఎర్రోళ్ల విజయ సోములు చెప్పారు.