నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి చే ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత Rakesh Reddy E-Classes App ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గండ్�
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు, అన్నివర్గాలకు కష్టాలే మిగిలాయి.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు విస్మరించిన సీఎం రేవంత్రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం.. ఎప్పుడు ఎన్నికలు బీఆర్ఎస్ అధికా�
‘ఎన్నికలు ఎప్పుడొస్తాయని ప్రజలు ఎదురు చూస్తుం డ్రు.. రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని బొందపెట్టేందుకు మోకా కోసం చూస్తుండ్రు’ అని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ప�
అనురాగ్ యూనివర్సిటీ నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడంతో పాటు ఉద్యోగాల కల్పనలో అగ్రస్థానంలో నిలుస్తున్నదని వర్సిటీ చైర్మన్, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం యూన�
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లు, మక్కజొన్న పంటను వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశ�
రైతులు నష్టపోవద్దు,వానకాలం ముంచుకొస్తుంది, కొనుగోలు కేంద్రా ల నుంచి వెంటనే ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా చ�
బీఆర్ఎస్ పాలనలో సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. పనులు సైతం నాటి ఏఎంసీ పాలకవర్గం పర్యవేక్షణలో కొనసాగాయి. పనులు పూర్తయి రె�
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పంటల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లుగా తమ కన్నీటి గోసను పట్టించుక
దేశమంతా బాగుండాలని ఆ నాడు జగిత్యాల జైత్రయాత్ర సభ పెట్టారని, ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలి, రేవంత్ ప్రభుత్వం పోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ పెడుతున్నారని జనగామ ఎమ్మెల్యే, సభ ఇన్చార్జి పల్లా రాజ
దేశమంతటా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే.. జనగామలో మాత్రం కలెక్టర్, పోలీస్ అధికారుల ప్రత్యేక రాజ్యాంగం అమలవుతున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు.
MLA Palla Rajeshwar Reddy | కొన్నే గ్రామంలో పాటిమీద నుండి కొత్తకుంట పోయే దారిలో వాగు మీద కల్వర్టు నిర్మాణం, కొన్నే నుండి పుల్లగూడం పోయే దారిలో వాగు మీద కల్వర్ట్ నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పల్లా రా�
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని ఓ సైబర్ కేటుగాడు మోసం చేసిన ఉదంతం సంచలనం రేపింది. గురువారం నియోజకర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పల్లా మీడియాకు వివరాలు వెల్లడించారు.