అత్యధిక పాల ఉత్పత్తి జరి గే జనగామ ప్రాంత పాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. అసెంబ్లీ వేదికగా ఇప్పటికే తాను పాడి రైతుల సమస్యలను లెవ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం జనగామ మండలం మరిగడి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తన క్య�
MLA Palla Rajeshwar Reddy | కన్నబిడ్డ కంటే పార్టీ శ్రేయస్సే ముఖ్యమని కేసీఆర్ తెలియజేశారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
ప్రజారంజక పాలన చేసి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రస్థ్ధానంలో నిలిపితే, సీఎం రేవంత్రెడ్డి ప్రజలను నమ్మబలికి నిండాముంచారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
పూర్తి రాజకీయ లక్ష్యాలతో కాంగ్రెస్ కుట్ర పూరితంగా ఘోష్ కమిటీ నివేదిక తయారైందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు, రైతాంగం నమ్మదని జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
ఇటీవల ప్రమాదానికి గురై శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొ�
హనుమకొండ జిల్లా వేలేరు మండల మాజీ జడ్పీటీసీ, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సోదరి చాడ సరితారెడ్డి (48) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గత కొద్దిరోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖాన�
ఇటీవల శస్త్ర చికిత్సకు గురై కోలుకుంటున్న జనగామ శాసన సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హైదరాబాద్లోని వారి స్వగృహంలో పరామర్శించారు.
MLA Palla Rajeshwar Reddy | జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
MLA Palla Rajeshwar Reddy | జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం మండల కేంద్రంలోని బచ్చన్నపేటలో ఘనంగా నిర్వహించారు.
MLA Palla | జనగామ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహించడం దురదృష్టకరమని అన్నారు.