మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 86.69 శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సిబ్బంది ఉదయం 7 గంటలకు మొద�
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో భద్రంగా ఉంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకోవడానికి పోటెత్తారు.
ఆడబిడ్డగా ఆశీర్వదించండి.. మీ అభిమానం, దీవెనలే నాకు కొండంత బలం. ప్రతి ఎన్నికల్లో ఆడబిడ్డగా ఆదరిస్తూ గెలిపిస్తున్నారు. అదే తీరున కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మ�
‘ఇక వార్ వన్సైడే.. మనమే గెలుస్తున్నం. ఎలాంటి ఆందోళన లేదు. ఈ పద్మాదేవేందర్రెడ్డిని ఆదరించండి.. అండగా ఉండి మీకు అన్నివిధాలా సేవచేస్తా.. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే మనం అధోగతి పాలవుతాం. 13 ఏండ్లుగా మైనంపల్లి �
24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారో, 3 గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్కు ఓటేస్తారో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటు వేయాలి. కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజలంతా ఆగమై�
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆగం కావాల్సిందేనని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్కు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
‘మెదక్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా.. మైనంపల్లి ఎమ్మెల్యేగా గెలిచి మెదక్ ప్రజలకు చేసింది ఏమీ లేదు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి 13 ఏండ్లు పత్తా లేకుండా పోయాడు. ఇప్పుడు కొడుకును ఎమ్మెల్యేగా చేయాలనే స్వార
కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తున్నదని, జనాభాకు అనుగుణంగా ప్రస్తుత ఎన్నికల్లో గిరిజనులకు టిక్కెట్లు కేటాయించలేదని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంల�
కాంగ్రెస్ నాయకులు మోసపూరితమైన మాటలతో ఓట్లు వేసుకునేందుకు చూస్తున్నారని, ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ బీఆర్ఎస్ ఆభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవార
ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు చెబుతున్న మాయమాటలను ప్రజలు నమ్మొద్దని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట మండలంలోని చల్మ�
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ మండలంలోని వెంకటపూర్, రాజ్పల్లి, తిమ్మక్కపల్లి, బాలనగర్, సంగాయిగూడాతండా, జన�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని హవేళీఘన్పూర్ ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి అన్నారు. హవేళీఘనపూర్ మండలంలోని జక్కన్నపేటలో ఆదివారం ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివ�