తెలంగాణ రాష్ర్టాన్ని రాబోయే కాలంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దుతాం.. ఇది మా సంకల్పం... మీరిచ్చిన నిర్ణయం. బీజేపీకి నెత్తి..కత్తి ఏది లేదు. కళ్లబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుడే తప్ప కేంద్ర ప్రభుత్వం చేసేదేమ�
Padma Devender Reddy | సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగింది. ప్రైవేటుకు దీటుగా మెరుగైన వైద్యం అందుతుండటంతో అన్ని వర్గాల వారు ప్రభుత్వ దవాఖాన బాటపడుతున్నారు. డెలివరీ మొదలుకొని వ్యాక్సిన్లు, ఇతర ఏ వైద్య సేవలైనా స
BJP | అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుటిల(BJP's conspiracies ) ప్రయత్నాలను చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే (Medak Mla), బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు.
మంజీరా నది ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. గరుడగంగ మంజీరా పుష్కరాలను రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి శనివారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మొదటి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల
తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కామారంలో రూ.12 లక్షలతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని, గ్రామంలో ఏర్�
జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు గురువారం భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయాల్లో సీతారాముల కల్యా ణాన్ని నిర్వహించారు. మెదక్లోని కోదండ రామాలయంలో జరిగిన కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దంపతుల�
మహిళల ఆరోగ్య రక్షణ కోసం రా్రష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్లు ఏర్పా టు చేసిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నా రు. బుధవారం మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఆరోగ్య మహిళా కేంద్�
కేంద్ర ప్రభుత్వం పిల్లలు తాగే పాల నుంచి గ్యాస్, పెట్రో ధరలను పెంచి పేద ప్రజలు బతకకుండా చేస్తున్నదని.. దేశాన్ని కాపాడాలంటే ప్రధాని మోదీని ఇంటికి పంపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నార�
నందీశ్వర్గౌడ్ ఇప్పటి వరకు ఏ గుడికైనా సున్నం వేయించావా? కనీసం పటాన్చెరు పట్టణంలో బొడ్రాయి ఎక్కడుందో చెప్పగల వా.. అంటూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు నందీశ్వర�
ఏడుపాయల్లో మూడు రోజుల పాటు మహా శివరాత్రి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం వెనుకాడబోదని రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. చర్చలో పాల్గొన్న పలు పార్టీల సభ్యులు రాష్ట్ర బడ్జెట్ అద్భు�
సమైక్య పాలనలో తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. 2014కు ముందు తెలంగాణ దుర్బరమైన పరిస్థితుల్లో ఉండేదని చెప్పారు.