సమైక్య రాష్ట్రంలో మిర్యాలగూడ పట్టణ ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. మౌలిక సదుపాయాలు కూడా అంతంత మాత్రమే. ఒకటో అరో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఉండేవి. పారిశుద్ధ్యం, పచ్చదనం అసలే లేదు.
బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం మిర్యాలగూడలో నిర్వహించిన రోడ్షోకు ప్రజలు భ�
మిర్యాలగూడ పట్టణానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో శనివారం గులాబీ కండ�
టీపీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపు మాటలు నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో కారు చీకట్లు తప్పవని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం మండలంలోని అన్నపరెడ్డిగూడెం, వేములప�
అసెంబ్లీ ఎన్నికల వేళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడలోని పలు రైస్ మిల్లుల యజమానులతోపాటు ఓ కాంట్రాక్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక పత్రాలు స
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తండాల తలరాతను మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని ఎమ్మెల్యే, మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించేందుకు మరో మారు తనకు అవకాశం కల్పించాలని మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భా�
ఇప్పటికే మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేయాలన్ననే తన ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
స్వరాష్ట్రంలో పదేండ్లుగా సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగిన అభివృద్ధి, అన్ని వర్గాలకు అందిన సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్
స్వరాష్ట్రంలో పదేండ్లుగా మిర్యాలగూడ పట్టణాభివృద్ధే ధ్యేయంగా పని చేశానని, ప్రజలు మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు అధికారం చేపట్టిన వెంటనే ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందిస్తామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని నడిగడ్డ, జాలకోటితండా, సార�