కూకట్పల్లి నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తమాషా చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి వార్డు కార్యాలయ ప్రాంగణంలో అధికార�
జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని కజ్జాకు యత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పార్కు స్థలం అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరార
ప్రజా అవసరాల కోసం, పేద, మధ్యతరగతి వర్గాల శుభకార్యాల కోసం ప్రభుత్వ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లు ఇప్పుడు అధికార పార్టీ నేతల సొంత జాగీరులుగా మారిపోతున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన ఈ ప్రజా
ప్రశాంత్నగర్లో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో బుధవారం గ్రీన్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి డిపోకు చెందిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్�
‘సర్' పట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. శంభీపూర్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆ�
బాలానగర్లోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) భూముల కబ్జా ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సర్వే నంబరు 376లో ఉన్న ఐడీపీఎల్ భూములు అ
కూకట్పల్లి నల్లచెరువు శుద్ధి కోసం ఎస్టీపీ నిర్మాణ పనులను చేపట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కూకట్పల్లి డివిజన్ పరిధిలోని నల్ల చెరువును స్థాన
కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్లో గ్రేవియార్డ్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని రమ్యాగ్రౌండ్లో ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులు మందుకు సాగేలా చర్యలు తీసుకోవ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకుని దేశమంతా తిరుగుతుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రం తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శ
రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే ఉప ఎన్నికల్లో గులాబీ జెండా అఖండ విజయం సాధించటం తథ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.