కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకుని దేశమంతా తిరుగుతుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రం తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శ
రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే ఉప ఎన్నికల్లో గులాబీ జెండా అఖండ విజయం సాధించటం తథ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్వే నంబర్ 307లోని రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బంధువుల పేరిట ప్రభుత్వ రికార్డులను తారుమారు చేశారనే కేసులో హైకోర్ట�
ఫిరాయింపు ఎమ్మెల్యేలు సిగ్గూశరం ఉంటే పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ చేశారు. కనీసం పార్టీ మారినట్టు కూడా చెప్పుకోలేని దుస్థితిలో వాళ్ల�
హౌసింగ్బోర్డ్ భూములను ప్రభుత్వం అమ్ముకోవడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కేపీహెచ్బీకాలనీ 3వ రోడ్లోని వరసిద్ధి వినాయకస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అన
MLA Madhavaram krishna Rao | కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో అన్ని విభాగాల అధికారులు, డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో కలిసి ఆయన అస్మత్ పేట బోయిన్ చెరువు సుందరీ�
MLA Madhavaram krishna rao | పదేళ్ల పాలనలో అవినీతికి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్దేనన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
NTR Birth Anniversary | నటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అందించిన సేవలు మరువలేనివి అన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి సుపరిపాలన �
MLA Madhavaram krishna rao | మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు బాగున్నాయని.. మోతీ నగర్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Kukatpally | రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీపై విరక్తి చెంది... ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
బీఆర్ఎస్ రజతత్సోవ సభ బ్రహ్మాండంగా జరగనున్నదని వార్తలు వస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ బెంబేలెత్తుతున్నాయి. సభ సక్సెస్ అయితే ఉనికి కోల్పోతామనే భయంతో చీకట్లో చేతులు కలిపి కుట్రలకు తెరలేపాయి.