బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన (Congress) ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మనసు మార్చుకుని సొంతగూటికి వెళ్లకుండా చేసేందుకు ఆపసోపాలు పడుతున్నది.
విపక్ష ఎమ్మెల్యేల చేరికలపై క్షేత్రస్థాయిలో సొంతపార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ అధికార కాంగ్రెస్ (Congress) మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఇన్నాళ్లు తాము పోరాడిన వారిని పార్టీలోకి ఎలా చేర్చ�
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఈనెల 6 లేదా.. 9వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం సామాజిక మాధ్యమాలలో జోరందుకున్నది. ఎమ్మెల్యే పార్టీ మారొద్దని జడ్పీచైర్పర్సన్ సరిత వర్గం నుంచ�
మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్ర భుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి తనవంతు విశేష కృషి చేస్తానని కళాశాల అల్యూమిని చైర్మన్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్డీ కళాశ
బహుజనుల అభివృద్ధి కోసం, స్త్రీలకు విద్యను అందించేందుకు జ్యోతిరావుఫూలే కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు యువత నడుం బిగించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పిలుపునిచ్చారు.
Jogulamba Gadwala | చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తున్నదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (MLA Krishna Mohan Reddy), ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు( MLA Vijayudu) అన్నారు.
MLA Krishna Mohan Reddy | కాంగ్రెస్ వారు చూపే ప్రలోభాలకు స్థానిక సంస్థల ప్రతినిధులు గురై భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy) సూచించారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎ మ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం నాటికి 16 నామినేషన్లు.. మొత్తంగా 28 సెట్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్య ర్థి నవీన్కుమార్రెడ్డి, గద్వా
జీవన విధానంలో మార్పు రావాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రజలకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో తృణధాన్యాలు తీసుకోవడం వల్ల ప్రజలకు కలిగే లాభాలపై అవగాహన కల్ప�