Krishna Mohan Reddy | విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టికి పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.
కాంక్రిట్ జంగిల్గా మారిన గద్వాల పట్టణానికి కొ త్త రూపురేఖలు అద్దారు.. రోజురోజుకు కాలుష్యంతో దిగజారిపోతున్న ప్రాణవాయివుకు కొత్త ఊపిరి పోశారు. ప్రతినిత్యం ఆహ్లాదమైన వాతావరణంలో ప్రజలు ఉం డేలా.. ఉత్సాహంగ�
“ధరణిని బంగాళాఖాతంలో కలపాలని కాంగ్రెసోళ్లు అంటునరు.. దళారీ వ్యవస్థ లేకుండా ధరణిని రూపొందించాం.. దాని ద్వారానే రైతులకు రైతుబంధు, బీమా ఇస్తున్నాం.. ధరణి లేకపోతే ఇది సాధ్యం కాదు.. ఇగ్గం, ఎవుసం తెలియని రాహుల్గ
MLA Krishna Mohan Reddy | పేద ప్రజలకు అండగా గులాబీ జెండా ఎల్లప్పుడూ ఉంటుందని గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy ) తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండలం గొర్లఖాన్దొడ
MLA Krishna Mohan Reddy | దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ
ప్రజలకు నాయకులు సేవ చేసి రుణం తీర్చుకోవాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రా వు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అధ్యక�
Farmers protest | కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం కేటీ దొడ్డి మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఎరువుల సంచులను తగలబెట్టారు.
గద్వాల: పేద ప్రజలకు అండగా ఎల్లప్పుడు గులాబీ జెండా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ భవనంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులతో సమావేశం ఏర్ప�
కేటీదొడ్డి: కొత్త మండలంగా ఏర్పడినప్పటి నుంచి కేటీదొడ్డి మండలంను అనేక రకాలుగా అభివృద్ధి చేస్తు వస్తున్నాం. ప్రభు త్వ కార్యాలయాలకు అద్దె భవనం నుంచి సొంత భవనాలు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృ�
గద్వాల: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికుల కష్టాల తెలుసుకుని వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి చేనేత కార్మికులకు పెద్ద పీట వేశారని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలి
గద్వాల: మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం మిలాద్ఉన్ నబీ జయంతి సందర్భంగా మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెండా ఊపి ర్