ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి | ధాన్యం తడిసిందని రైతులు ఎవరు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లా దవాఖానకు కొవిడ్ చికిత్సకోసం వచ్చే వారికి ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని డీఎంహెచ్వో చందు నాయక్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సూచించారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హామీనిచ్చారు.
జోగులాంబ గద్వాల : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం నీలహళ్లి గ్రామంలో ఎమ్మెల్యే ధ�
జోగులాంబ గద్వాల : కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గంజిపల్లి గ్రామం వద్ద రూ.192 కోట్లతో 0.2 టీఎంసీల నీటిని తీసుకోవడానికి పంప్ హౌస్ కోసం టెండర్లు పిలిచినట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విలేకరుల �