జోగులాంబ గద్వాల : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం నీలహళ్లి గ్రామంలో ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వమే రైతుల సంక్షేమానిక పాటుపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు
అనసూయ గ్లామర్ షో.. మైమరచిపోతున్న ఫ్యాన్స్