జయశంకర్ భూపాలపల్లి : జిల్యా వ్యాప్తంగా ప్రపంచ కార్మి దినోత్సవ (మేడే) వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, సీపీఎం, సీపీఐ నాయకులతో కలిసి జెడావిష్కరించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడి అసువుల బాసిన వీరులకు నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి
అనసూయ గ్లామర్ షో.. మైమరచిపోతున్న ఫ్యాన్స్
కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్