1121 కామన్ రకం సీడ్ వడ్లను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీసుకోవడం లేదు. అన్ని రకాల ధాన్యాన్ని కొంటామని చెప్పిన ప్రభుత్వ హామీ బుట్టదాఖలైందని మహిళా రైతు వాపోయింది. వివరాలిలా ఉన్నాయి..
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యింది. యాసంగి సీజన్కు ఎంత ధాన్యం దిగుబడి వస్తుందో ఏమాత్రం అంచనాలు లేకపోవడంతో కొనుగోళ్ల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్లు
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రై తులు అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోపాటు ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున
కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు.. అధికారులకు సూచించారు.
Grain purchasing centers | ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి ధర వస్తుందన్న ఆశతో కొనుగోలు కేంద్రానికి తరలిస్తే పట్టించుకునే వారు లేక పశువుల పాలు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో మూడు రోజలుగా ఈదురుగాలులు, అకాల వర్షాలకు వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో పాటు చెట్లు విరిగాయి. కొనగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం రాశులు త�
ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమస్యల నిలయంగా మారాయి. దాదాపు అన్ని కేంద్రాల్లోనూ సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. వానొస్తే కప్పేందుకు టార్పాలిన్స్ లేవు, ధాన్యం నింపేందుకు గన్నీ సంచులు లేవు, నింపిన బస్తాలు �
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, వందనపల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు గజ్జి రవి అన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అధికారులు అంచనా వేసినప్పటికీ క�
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్ర�