యాసంగి వరి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 281 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించింది. మార్చి చివరి వారం�
‘బియ్యం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సామాన్యుల కోసం భారత్ రైస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాం. 29కే కిలో సన్నబియ్యం. ఎవరికి కావాలనా మీ సమీపంలోని కేంద్రీయ భండార్, నాఫెడ్, ఎన్సీసీఎఫ్�
పంటల వివరాలను ఏఈవోల ద్వారా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ రైతులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామంలో పంటలను పరిశీలించి రైతులకు సూచన
నిర్మల్ : రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ల�
పెద్దపల్లి : పెద్దపల్లి మండలం బొంపల్లి, కుర్మపల్లి, రాగినేడు, కనగర్తి, కాపులపల్లి, కాసులపల్లి గ్రామాల్లో అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దప�
మంత్రి ఎర్రబెల్లి | పెద్ద వంగర మండలం గంట్లకుంట, పోచంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకు
కలెక్టర్ శశాంక | జిల్లాలోని పెద్ద వంగర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కే శశాంక సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులు సహకరించాలన్నారు. పంటలను సాధ్యమైనంతవ�
కరీమాబాద్ : రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఖిలావరంగల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్ ఆధ్వర్యం�
ఎమ్మెల్యే మదన్రెడ్డి | వానకాలం వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్�
నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించిన స్పీకర్ పోచారం, మంత్రి వేముల వర్ని/వేల్పూర్, అక్టోబర్ 21: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా కొన
మంత్రి వేముల | నిజామాబాద్ : ప్రభుత్వం రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు-భ�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | ఎఫ్సీఐ ధాన్యాన్ని కొనకపోయిన సీఎం కేసీఆర్ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే కొనుగోలు చేసేలా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు