Sircilla | సిరిసిల్ల నియోజకవర్గంలో మరో కక్ష సాధింపు చర్యకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై అక్కతో సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ స
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం మెదక్ జిల్లాలో ఆయన పర్యటించారు. రామాయంపేట ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి కుటుంబ సమగ్ర సర్వే ఆన్లైన్ డాట�
పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు. సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధి గవ్వలపల్లి చౌరస్తా
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర చెల్లించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పిడిచేడ్ సమీపంలో సీసీఐ, జాలిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన
వానకాలం ధాన్యం సేకరణపై కాంగ్రెస్ సర్కా రు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పేరుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నా, ధాన్యం మాత్రం సేకరించడం లేదు. రైతులు ధాన్యం తీసుకువచ్చి 20 రోజు లు దాటుతున్నా సెంటర
అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు గాసినా తేమశాతం పేరుతో వడ్లు కొనుగోలు చేయడం లేదు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయి. దీంతో రైతులు దిక్కుతోచ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం మోస్తరు వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్, దోమకొండ, నిజామాబాద్ జిల్లా చందూర్, డిచ్పల్లి తదితర ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది.
ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని గ్రామాల్లో గాలివాన బీభత్సానికి వరి పంట నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్�
గాలిదుమారంతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులు కురిశాయి. పిడుగుల వర్షం పడింది. ఈదురుగాలులకు పలు చోట్ల ఇంటిపైకప్పు రేకులు ఎగిరి పడ�
మండలంలోని సింగారం, జాల, కొత్తజాల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దాంతో ధాన్యం నేలరాలి చేలు నేల వాలాయి. భారీ ఈదురుగాలులకు మామిడి కాయలు రాలాయి. రేకుల కొట్టాలు
జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం అన్నదాతను ఉలిక్కిపడేలా చేసింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి పోసిన ధాన్యం కాపాడుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇంకా కోత దశలో ఉన్న పంటకు ఎలాంటి నష్టం జరుగుతదో
యాసంగి వరి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 281 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించింది. మార్చి చివరి వారం�
‘బియ్యం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సామాన్యుల కోసం భారత్ రైస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాం. 29కే కిలో సన్నబియ్యం. ఎవరికి కావాలనా మీ సమీపంలోని కేంద్రీయ భండార్, నాఫెడ్, ఎన్సీసీఎఫ్�
పంటల వివరాలను ఏఈవోల ద్వారా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ రైతులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామంలో పంటలను పరిశీలించి రైతులకు సూచన