నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించిన స్పీకర్ పోచారం, మంత్రి వేముల వర్ని/వేల్పూర్, అక్టోబర్ 21: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా కొన
మంత్రి వేముల | నిజామాబాద్ : ప్రభుత్వం రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు-భ�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | ఎఫ్సీఐ ధాన్యాన్ని కొనకపోయిన సీఎం కేసీఆర్ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే కొనుగోలు చేసేలా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు
వనపర్తి, మే15 : రైతుల నుంచి ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై జడ్పీ చైర్మ న్ లాక్నాథ్�
జయశంకర్ భూపాలపల్లి : ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రైతులకు సూచించారు. గణపురం మం�
మెదక్ : కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వలన వ్యాధి తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడటంతో పాటు కుటుంబ సభ్యులకు, గ్రామంలో ఇతరులకు వ్యాధి తీవ్రతను వ్యాపింప చేస్తున్నారని ఆర్థిక
జోగులాంబ గద్వాల : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం నీలహళ్లి గ్రామంలో ఎమ్మెల్యే ధ�
జయశంకర్ భూపాలపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. జిల్లాలోని గణపురం మండలంలోని బుద్దారం, కొత్తపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్ర�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | జిల్లాలోని తాండూరులో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్, కీసర మండలాల్లోని ఏదులాబాద్, మాదారం, ప్రతాప సింగారం, కీసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర కార్మికశాఖ మంత్ర�