జయశంకర్ భూపాలపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. జిల్లాలోని గణపురం మండలంలోని బుద్దారం, కొత్తపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్ర�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | జిల్లాలోని తాండూరులో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్, కీసర మండలాల్లోని ఏదులాబాద్, మాదారం, ప్రతాప సింగారం, కీసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర కార్మికశాఖ మంత్ర�