కాళేశ్వరం నీళ్లను కాల్వల ద్వారా తెచ్చుకుని పంటలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి పెద్దతాండ, నర్సంపల్లి గ్రామాల�
దుబ్బాక నియోజకవర్గంలోని రహదారులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. ఆదివారం రాత్రి ఆర్అండ్బీ (రోడ్డు, భవనాల) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఆయన కలిశారు. ఈ విషయంపై స
రైతులు, పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి కూడవెల్లివాగులోకి నీరు విడుదల �
నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఉపకాల్వల పనులను వేగవంతం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కోరారు.
MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా నిర్మించతలపెట్టిన పలు ఉప కాల్వల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమ
స్వామి వివేకానందుడు యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయుడని, ఆయన ప్రసంగాలు, సూక్తులు యువతకు స్ఫూర్తిదాయకమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక వైశ్య భవన్లో ట్రస్మా ఆధ్వర్యంలో స్వామి �
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు యథావిధిగా అమలు చేయాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో మంగళవారం జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ స
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) పరామర్శించారు. వెంకటేశ్వర్ రెడ్డి సోదరడు ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు ఎంతగానో కృషిచేసి మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. మల్లన్న సాగర్ కాల్వల నిర్మాణంలో అధికారులు, కాం
కత్తిపోట్లకు గురై ఆపరేషన్ చేసుకొని ఆపదలో ఉన్నప్పటికీ, తన గెలుపు కోసం కృషి చేసిన దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం నూతన సంవత్సరం సంద�
కేసీఆర్ సర్కారులోనే గ్రామాలకు మహర్దశ నెలకొన్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. శనివారం దుబ్బాక మండలం పోతారం గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ నూతన భవనం, రూ.15 లక్షలతో ఆరోగ్య ఉపకేంద�
‘బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతోపాటు దుబ్బాక ప్రజల అభిమానంతో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాను. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను.’ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్�
అభివృద్ధికి దిక్సూచి రహదారులు అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. పెరుగుతున్న వాహనాల వినియోగంతో ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులు నిర్మాణం, �