కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు వెంటాడిందనే చెప్పాలి. ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు సార్లు ప్రమాదానికి గురయ్యారు. మొదటిసారిగా లిఫ్ట్లో ఇరుక్కుపోగా, ఇటీవల నల్లగొండ జి
సిద్దిపేట జిల్లా కేంద్రం ముస్తాబాద్ చౌరస్తాలోని 220/132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో పేలిన 100 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి గురువారం రాత్రి వరకు సైతం చిన్న మంటలతోపాటు పొగ వస్తూనే ఉన్నది. ఫైరింజన్తో రోజం�
సిద్దిపేట, దుబ్బాక పట్టణాలు బుధవారం రాత్రి నుంచి గంటలపాటు అంధకారంలోకి వెళ్లాయి. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం రాత్రి 7గంటల ప్రాంతంలో భారీ అగ�
కాంగ్రెస్ ప్రభుత్వం హంగు ఆర్భాటాలకే పరిమితమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పంటలకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వెంటనే కాల్వ ల నిర్మా
దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ సమావేశాల్లో భాగంగా తొలిసారి ఆయన మాట్లాడారు. దుబ్బాకను రెవెన్యూ డివి
గ్రామాభివృద్ధితోపాటు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన సర్పంచుల సేవలు మరువలేనివని ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్రెడ్డి అన్నారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో బుధవారం దుబ్బా
దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీచేసి బొక్కబోర్లా పడ్డా బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు ఇంకా జ్ఞానోదయం కలుగలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోన
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎకర పొలం కూడా ఎండిపోలేదని, కరెంటు కోతలు లేవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ, లింగంపేటలో వాటర్ ప్లాంట్, ఎల్�
కాళేశ్వరం నీళ్లను కాల్వల ద్వారా తెచ్చుకుని పంటలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి పెద్దతాండ, నర్సంపల్లి గ్రామాల�
దుబ్బాక నియోజకవర్గంలోని రహదారులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. ఆదివారం రాత్రి ఆర్అండ్బీ (రోడ్డు, భవనాల) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఆయన కలిశారు. ఈ విషయంపై స
రైతులు, పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి కూడవెల్లివాగులోకి నీరు విడుదల �