తెలంగాణ రాష్ట్ర సాధనతోపాటు ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఆహర్నిషలు కృషి చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మగా మారింది... పూర్తిగా రివర్స్ గేర్లో నడుస్తుంది... నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను మెల్లమెల్లగా పక్క దారి పట్టిస్తుంది. ఇలాంటి �
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, తెలంగాణకు ఏమిచేయని బీజేపీని ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో రివర్స్ గేరులో రేవంత్ పాలన కొనసాగుతున్నదని, కేసీఆర్ అమలు చేసిన పథకాలు పేదలకు అందకుండా నాడు ఓటుకు నోటు, నేడు ఓట్లకు ఒట్లు పెట్టుకుంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు తిరుగుతున్నారని మాజీ మం�
మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే అని, బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం దుబ్బాక నియోజక�
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలగమని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలుపుఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, మెదక్ గడ్డ ఎప్పటికీ బీఆర్ఎస్ అడ్డ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిస
ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని, సర్కారు వెంటనే స్పందించి ప్రాజెక్టుల గేట్లు తెరిచి కాలువల ద్వారా పంటలకు సాగునీరు అందించాలని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశ�
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మేడిగడ్డపై రాజకీయం చేస్తూ, రైతులను ఇబ్బంది పెడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకు
కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తొగుట వ్యవసాయ మార్కెట్లో గురువారం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు కేం�
పచ్చదనం, అభివృద్ధిలో దుబ్బాక మున్సిపాలిటీని అగ్రగామిగా నిలిపేందుకు రాజకీయాలకు అతీతంగా మున్సిపల్ పాలక వర్గంతో పాటు అధికారులు కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళ