మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్దంటూ ఆరోజు అడ్డుకున్న నేతల చేతులే నేడు గోదావరి జలాలకు హారతులు పడుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ ప�
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సం క్షేమ పథకాల్లో అర్హులైన వారందరికీ అవకాశం కల్పించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియో�
రైతుహితమే ధ్యేయంగా పని చేయాలని, రైతును రాజు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తొగుట వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్
వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మెదక్ జిల్లాలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మరో 15 రోజుల్లో వరి
దుబ్బాక నియోజకవర్గంలో గురువారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ముస్తాబు చేశారు. మహిళలు బతుకమ్మ పాటలతోపాటు కోలాటాలు ఆడుతూ పండుగను సంబురంగా జరుపుకున్న�
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బుధవారం వేకువజామున హైదరాబాద్లోని కొండాపూర్లో ఎమ్మెల్యే ఇంటి వద్దకు మాదాపూర్ సీఐ,ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బంది భ�
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. సభావేదికపై పాటించాల్సిన ప్రొటోకాల్ అంశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం ప్రభుత్వం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. సభావేదికపై పాటించాల్సిన ప్రొటోకాల్ విషయంపై బీఆర్ఎస్, కా
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి పాత్రుడైన తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ విషయమై రాజకీయం చేయ డం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
పంట రుణమాఫీ చేస్తానని మాటిచ్చి తప్పిన సీఎం రేవంత్రెడ్డికి రైతులందరూ తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో బీఆర్ఎస్ రాష�
దుబ్బాక నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో బుధవారం నీటి పారుదలశాఖ, పీఆర్(పంచాయతీ రాజ్) శాఖల అధికారులతో వేర్వే
మాజీ మం త్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతాలక్ష్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తిమ్మాజిపేట మండలం ఆవంచకు వెళ్లి మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. శుక్రవారం శాసనమం
కాంగ్రెస్ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు హైడ్రా పేరిట హైడ్రామా కొనసాగిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు భరోసా లేకుండా పోయిందని, పేదలకు సంక
సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్లో 10 రోజులుగా కొనసాగిన గోదావరి జలాల ఎత్తిపోతలు సోమవారంతో నిలిచిపోయా యి. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేయడంతో ఆగస్�