బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కా
మల్లన్నసాగర్ ఉప కాల్వల నిర్మాణ పనులను వేగంగా చేపట్టి, రైతులకు సాగునీటి కష్టాలను తొలిగించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అధికారులకు ఆదేశించారు. దుబ్బాక మండలంలో మల్లన్నసాగర్ 4ఎల్ డిస్ట్�
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేటలో కేతకీ భ్రమరాంబ సహిత మల్లికార్జునస్వామి ఆలయ ఆరో వార్షికోత్సవాన్ని యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవం, అమ్మవారికి ఒడిబి�
సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం సాయంత్రం 6.58 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి.
జీవితంలో చివరి అంకం వరకు తాము బీఆర్ఎస్లోనే ఉంటామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, మాణిక్రావు స్పష్టంచ
మల్లన్నసాగర్ కాల్వల ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరందించి దుబ్బాకను ఆకుపచ్చగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.