రానున్న ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి.. మరోసారి అధికారంలోకి రానున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ పరిగి పట్టణ
గౌడన్నల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం కులకచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ ఉద్యోగులు న�
బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడని, కుల, వర్ణ, లింగ వివక్షలు లేని సమాజ స్థాపనకు కృషి చేసిన సమతామూర్తి అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభు త్వం ఎనిమిదేండ్లలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే పల్లెబాట నిర్వహిస్తున్నట్లు పరిగి ఎమ్మె ల్యే కొ�
ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస �
గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తున్నదని, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సేవాలాల్ 284వ జయంతి వేడుకలు తాం�
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం అమలు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగి మండలం తొండపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే మహే�
గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగి మండల పరిధిలోని చిట్యాల్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
మున్సిపల్ పరిధిలోని వార్డుల అభివృద్ధి కి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డులో ఐదు లక్షల రూపాయలతో నిర�
కంటి వెలుగు కార్యక్రమం దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మండలం చిట్యాల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంట
బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళంల�
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం చౌడాపూర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహ