పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, ప్రతి పేద కుటుంబానికి మేలు చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకా లకు తెలంగాణ పుట్టినిల్లుగా మారిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల �
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఇం�
తొమ్మిది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ అనునిత్యం ప్రజల్లోనే ఉండాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి బీఆర్ఎస్ బూత్ కమిటీ కన్వీనర్లకు సూచించారు. గుర
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చిం తకింది చక్రపాణి, మంచాల మండలం మాజీ ఎంపీపీ మంకు ఇందిరతో సహా వందలాది మం ది తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీల నాయకులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మం�
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు భరోసా కలుగుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శనివారం పరిగి పట్టణంలోని 12వ వార్డులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో ఇంకా 20 ఏండ్ల దాకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండ టం ఖాయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం షాబాద్ మండలంలోని సంకెపల్లిగూడ గ్రామానికి చె�
మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదర్పల్లి నుంచి పాలకొండ బైపాస్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తక్కువ సమయంలో ప్రారంభించినట్లు మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్లోని బుగ్గరామలింగేశ్వరాలయంలో కృష్ణా జలాలతో పూజలు చ�
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు నిలయాలుగా మారుతున్నాయి. దీంతో జిల్లాలోని గ్రామాలు అవార్డుల రేసులో ముందుంటున్నాయి.
సబ్బండ వర్ణాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేంద్రంలోని బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన సర్దార్
BRS | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి (MLA Koppula Maheshreddy) ధీమా వ్యక్తం చేశారు.
రం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మండల పరిధిలోని సిద్దులూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలకు మహర్దశ చేకూరిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల స్వరూ పమే పూర్తిగా మారిపోయిందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్�
తెలంగాణలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పరిగిలోని ఎస్ గా�