కలుషిత నీటితో గిరిజన గురుకుల పాఠశాలలోని విద్యార్థుల అస్వస్థత అవాస్తవం 12 మందికి సీజనల్ వ్యాధులతో అనారోగ్యం ఇప్పటికే వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించారు కొన్ని మీడియా సంస్థలు కావాలనే ప్రభుత్వా�
పరిగి టౌన్, ఆగస్టు 26 : ఐక్యతతో పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగి మినిస్టేడియం ఆవరణలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు నిర్వహించారు
కులకచర్ల, జూన్ 22 : వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో జాతీయ ఆహారభద్రతా మిషన్ కింద మండలా
రుణ పరిమితి పెంపునకు ముందుకు వస్తున్న బ్యాంకర్లు మహిళలు ఆర్థికంగా మరింత ఎదుగాలి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, మే 6: బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపుల్లో మహిళలు ముందున్నా రని, 97శాతం
పరిగి, మార్చి 18 : ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో శివభక్త సిరియాల వీధి నాటకం అయిదవ రోజు కార్యక�
ఎమ్మెల్యే కొప్పుల | ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.
అహింసా మార్గంలో తెలంగాణ సాధన మూడున్నర కోట్ల మందిని ఏకం చేసిన ఘనత సీఎం కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డి పరిగి, ఏప్రిల్ 27: మహాత్ముడు చూపిన అహింసా మార్గం లో ఉద్య