Koppula Mahesh Reddy | ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇస్తున్నవి బూటకపు హామీలని పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు. కేవలం ఎన్నికలలో ఓట్లు దండుకోవాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ అలవికాని హామీలిచ
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కొంరెడ్డిపల్లి, ఆశిరెడ్డిపల్లి, అంచన్పల్ల�
MLA Mahesh reddy | కేసీఆర్ సహకరాంతో గతంలో ఇచ్చిన హామీలను అన్నీ నెరవేర్చినం. మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పరిగి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి(MLA Mahesh reddy )అన్నారు. �
ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలో మూడు గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలో మీరే నిర్ణయించి ఓటు వేయండని పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు.
ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలో మూడు గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలో మీరే నిర్ణయించి ఓటు వేయండని పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందించే బీఆర్ఎస్ పార్టీని ఆదరించి మరోసారి అవకాశం ఇచ్చి అభివృద్ధి చేసుకుందామని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునితామహేందర్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మ
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసి ఎంతో మంది యువకులు ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారని పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేశ్రెడ్డిని పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి సంవత్సరంలో జిల్లాకు కృష్ణాజలాలను అందిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్�
మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి ప్రచారాన్ని శనివారం ప్రారంభించారు. మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామ పంచాయతీ నుంచి ప్రచారం ప్రారంభించిన ఆయన బీఆర్ఎస్ ప్రభు
పరిగి నియోజకవర్గం కుల్కచర్లలో ఈ నెల 13వ తేదీన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని గండీడ్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యానాయక్ తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 89 మంది అభ్యర్థులు 146 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలన్నీ డూప్లికేట్ అని, ఎన్నికల తర్వాత హామీలేవి కాంగ్రెస్ నేతలకు గుర్తుండవని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలు పార్టీ గెలుపునకు కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువా రం ఎమ్మెల్యే సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు.