తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ బీఆర్ఎస్తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాను వందల ఏండ్ల నుంచి పట్టిపీడించిన ఫ్లోరైడ్ మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టిన మహా
నియోజకవర్గంలో అభివృద్ధ్ది పనులు కొనసాగాలంటే తానను మరోసారి ఆశీర్వదించాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని పీపల్పహడ్, దేవలమ్మనాగారం, కోయ్యలగూడెం, ఎల్లంబాయి, మల్కాపుర
అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనకు మరో మారు అవకాశం ఇస్తే మునుగోడు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్�
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరింత అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను మరో మారు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ మునుగోడు నియో
సమైక్య పాలనలో మునుగోడు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిందని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల �
ఉప ఎన్నిక తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం.. 10 నెలల్లోనే నియోజక వర్గంలో 570 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినం..మరి కొన్ని పనులు కొనసాగుతున్నాయి.
ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనం హారతి పడుతున్నారు. గులాబీ పార్టీ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అన్ని వర్గాల నుంచి పార్టీకి మంచి స్పందన లభిస్తున్నది.
కాంట్రాక్టుల కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ ఊసరవెల్లి సిగ్గుపడేలా పూటకో పార్టీ మారుస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎ�
మండలానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్రెడ్డితో మరికొందరు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో పాశవారిగూడెం సర్పంచ్ పాశం అలివేలమ�
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు ఏక పక్షమే అని, మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పు�
బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ అన్నారు. మండలకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన గ్రామశాఖ కమి�
మునుగోడులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 50 వేల మందికిపైగానే జనం తరలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండాలు పట్టుకొని ర్యాలీలు తీశారు. ఎటుచూసినా జనంతో సభ ప్రాంగణం
మునుగోడు అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. మునుగోడు కేంద్రంగా గురువారం జరుగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
ఈ నెల 26వ తేదీన మునుగోడుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించనున్నారు. బహిరంగ సభ కోసం పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.