రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాచకొండ ప్రాంతంలోని ఆలయాలను అభివృద్ధి చేసి టెంపుల్ సీటీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మెట్ల బావిని మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరి�
మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన బీజేపీ మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, శివశంకర్ గౌడ్, మర్రి కృష్ణ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేర�
దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ క్రమంగా బలపడుతున్నది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మునుగోడు కంచుకోట.
టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్ హామీ ఇచ్చినట్టు టీఎస్ఆర్టీసీ టీఎంయూ ప్రధానకార్యదర్శి థామస్రెడ్డి తెలిపారు.
మునుగోడులో బీజేపీ కుదేలు అయింది. టీఆర్ఎస్ ఇచ్చిన షాక్తో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రచారం వెలవెలబోతున్నది. కాసులు కురిపించినా.. కాలుకాలు తిరిగినా కమలం పార్టీని నమ్మే స్థితిలో మునుగోడు లేదని రాజగ
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు.
రాజగోపాల్రెడ్డి ఓ దొంగ అని, ఆ విషయా న్ని ఆయనే బహిరంగంగా చెప్పారని సీపీఎం నేత, మాజీ ఎమ్మె ల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ వద్ద మునుగోడు ప్రజలను రూ.18 వేల కోట్లకు తాకట్టు పెట్టారని విమర్శించారు.
‘ఇక్కడి ప్రజల ఊపు చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్కు డిపాజిట్ గల్లంతు అనిపిస్తున్నది. రాజగోపాల్రెడ్డి 18 వేల కోట్ల కక్కుర్తి కోసమే ఈ ఎన్నిక వచ్చింది. ఆ పాపపు సొమ్ముతో ఇంటికి తులం బంగారం ఇస్తారట. అది తీసుకొన�
మునుగోడు లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 40 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం మునుగోడులో పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య
తెలంగాణ ప్రజల వెన్నంటి ఉంటూ కండ్ల ముందు ఉండే టీఆర్ఎస్ కావాలో, ఢిల్లీలో ఉండే బీజేపీ కావాలో ఆలోచించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మునుగోడు ప్రజలను కోరారు. ఎన్నికలు అయిపోగానే ఢిల్లీ బ�
మతవిద్వేషాలను రెచ్చగొట్టి, అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్న ప్రజలను విడగొట్టి ఓట్లు దండుకోవడమే బీజేపీ నైజమాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు.
మునుగోడు ఉప ఎన్నిక అక్కడి ప్రజల ఆత్మగౌరవానికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.