శాసన సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు డిమాండ్ చేశారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని ఆ
గిరిజలను అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేసి, మీ తండాల్లో మీ పాలన తీసుకువచ్చారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. గురువారం మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండాలో జరిగిన మోతిమాత జా�
చర్చి స్లాబ్ నిర్మాణ ప్రమాదంలో ఓ కార్మికుడి మృతి చెందిన ఘటన పట్టణంలో ఆదివారం జరిగింది. ఎస్సై విఠల్, స్థానికుల వివరాల ప్రకారం... కోహీర్లోని మెథడిస్ట్ చర్చి స్లాబ్ నిర్మా ణ ప్రమాదంలో బర్మాకు చెందిన ఖాస
ప్రభుత్వం అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ప్రభు వీధిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రా�
కార్యకర్తలు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ప్రజాతీర్పును గౌరవించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్ మండలంలోని అర్జున్నాయక్తండాకు చెం�
జహీరాబాద్ ఎమ్మెల్యేగా కొనింటి మాణిక్రావు రెండోసారి విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై 34వేల మెజార�
జహీరాబాద్ నియోజకవర్గం వెనకబాటుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయే. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు 12 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. కాంగ్రెస్లో ఉద్దండులుగా పేరొందిన బాగారెడ�
దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కాకముందు నిజాం పాలనలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో చీట్గుప్పా తాలూకా కేంద్రంలో జహీరాబాద్ ఉండేది. భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడి జహీరాబాద్ ఆంధ్రప్ర�
స్థానిక బిడ్డను... శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసి ఆశీర్వదించండి...ఇంటింటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తాను.. అని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం జహీరాబ
జిల్లాలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని ఆలయాల్లో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేసి, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య నియోజకవర్గ రిటర్నింగ్ �
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయని పథకాలు ఇక్కడ చేస్తారా..? అని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు ప్రశ్నించారు. మంగళవారం జహీరాబాద్ మండల పరిధిలోన�
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు, రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఎన్నికల ఇన్చార్జ్జి దేవీప్రసాద్రావ�
గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలు చేసి, పోడు పట్టాలు పంపిణీ చేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు తెలిపారు.
తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధించి, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కావడం ఖాయమని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ అన్నారు.