శాసన సభ ఎన్నికల బరిలో పోటీచేస్తున్న జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మండలంలోని స్వయంభూవుడిగా వెలిసిన సిద్ధివినాయక ఆలయంలో సోమవారం ప్రజా
తెలంగాణలో విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఉమ్మడి పాలనలో లో ఓల్టేజీ, కోతలు, పవర్ హాలిడేస్తో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో నేడు అన్ని రంగాలు పవర్ ఫుల
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ గ్రామాల శివారులోని మంజీర నది తీరంలో గంగామాత అలయంతో పాటు రెండు కిలోమీటర్ల దూరంలోని పంచవటీ క్షేత్రంలో సిద్ధ సర్వస్వతీదేవి, షిర్డ్డీసాయిబాబా, సూ�
దేశ ప్రజలు భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు, నాయకులు సంక్షేమ పథకాలను విస్తతృంగా ప్రచారం చేయాలని జహీరాబాద్ ఎమ�
ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో ఇంటింటికీ చేరుతున్నాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శనివ�