సీఎం కేసీఆర్ తెలంగాణలో 24 గంటల పాటు కరెంట్ను అందిస్తున్నారని, బీజేపీకి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
దేశంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నది ఒక్క తెలంగాణలోనేనని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. షీ టీమ్స్తో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తున్న ఘనత మనదేనన్నారు.
BRS | ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు, బస్తీ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(Mla Kaleru Venkatesh) అన్నారు.
అంబర్పేట నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట తదితర డివిజన్లలో ఉన్న బస్తీలు, కాలనీల�
సాధారణంగా ప్రభుత్వ బడులంటే అందరికీ చులకనే.. ప్రభుత్వ బడుల బలోపేలానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధన్యం ఇవ్వడంతో పాటు మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలకు దీటుగా మౌలిక సౌకర్
సంవత్సరానికి రూ.72 వేల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి ఎన్ని కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రశ్నించారు. ఆయన పర్యాటక శాఖ బడ్జెట్ నుంచి రూ.10వేల కోట
Health Telangana | సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పలు వైద్య సేవలను(Medical Services) ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(Mla Kaleru Venkatesh) వెల్లడించారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం సహాయనిధి ఆర్థిక చేయూతనందిస్తుంని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 8 మంది బాధితులకు సీఎం రిలీఫ్ నుంచి మంజూ